ఏలూరు జిల్లా ఏలూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ వాహనాల వినియోగంపై ప్రజలందరూ దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గో-ఎలక్ట్రిక్ – గో- గ్రీన్ క్యాంపైన్ ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లాంఛనంగా ప్రారంభించారు.
BCN TV app Download link: https://play.google.com/store/apps/details?id=bcn.tv3
BCN TV Live Link: https://sananewstv.blogspot.com/2023/05/bcn-tv-live_6.html
పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. అలాగే BCN LIVE TV చానల్ ఉంది చూడండి.
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link:
https://play.google.com/store/apps/details?id=eluru.fm